క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే..? | Excellencia for excellent education | Hyderabad | RTV
తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. క్షేత్రస్థాయిని దృష్టిలో పెట్టకుని దీనిని తయారు చేయాలని చెప్పారు.
నాలుగేళ్ల బీటెక్ కోర్సులో 50 శాతం సబ్జెక్టులు పాసైనా వారికి ఓ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు రూపొందించేందుకు ఓ కమిటీని నియమించనుంది. కొత్త విధానంతో సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ వస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను ఆదేశించారు.
తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కోరారు.
విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు.
తెలంగాణ పేదలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
పాకిస్థాన్లో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ప్రధాని షెహబాద్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.