DK ShivaKumar: డీకే శివకుమార్కు సీబీఐ షాక్.. ఆ పెట్టుబడుల లెక్కలు చెప్పాలని నోటీసులు!
సీబీఐ నోటీసుపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెంది ఓ టీవీ ఛానెల్కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసింది. తనను హింసించి రాజకీయంగా అంతం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని డీకే ఆరోపించారు.