‘కంగువా’ నిర్మాతపై కోర్టులో కేసు.. మళ్ళీ వాయిదా తప్పదా?
కంగువ మూవీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాపై మద్రాసు హైకోర్టులో కేసు నమోదైంది. తమ నుంచి జ్ఞానవేల్ రాజా రూ.99.22 కోట్లు అప్పు తీసుకున్నాడని నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. నవంబర్ 7న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది.