వీరు ఖర్జురాలు తింటే యమ డేంజర్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
హైబీపీ, జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు, అధిక వేడి సమస్య ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu లైఫ్ స్టైల్
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తినాలి.
రావి ఆకులతో మధుమేహం సమస్య క్లియర్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నియంత్రణలో డయాబెటిస్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
తాటి ముంజులు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదు. డయాబెటిస్, జీర్ణ, కాలేయ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. తింటే కొన్ని సార్లు ప్రాణలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
గర్భిణులు, రక్తపోటు ఉన్నవారు మెంతి గింజల వాటర్ను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ వీరికి మాత్రం మంచివి కావని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు మెంతి గింజల వాటర్ తాగాలంటే వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాలి.
కాకరకాయ, బీట్ రూట్, సొరకాయ, క్యారెట్, సెలరీ, పాలకూర జ్యూస్, మెంతికూర జ్యూస్ తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
ఒక నెల రోజుల పాటు తీపి వస్తువులకు దూరంగా ఉంటే 3 నుంచి 5 కేజీల వరకు బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం, గుండె సమస్యలు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. తీపి వల్ల చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్లో ఉంటారని నిపుణులు అంటున్నారు.
మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్