Turkish Flight: ఫ్లైట్ లో ప్రయాణికుడు మృతి..మృతదేహం మాయం
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. దీంతో అసలేం జరిగిందన్నది వింతగా ఉంది. వివరాల్లోకి వెళితే..
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. దీంతో అసలేం జరిగిందన్నది వింతగా ఉంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 7 సంవత్సరాలుగా తాళం వేసి శిథిలావస్థలో ఉన్న ఇంటి లోపల మానవ అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్న అమీర్ఖాన్ అనే వ్యక్తి 2015 లో చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆ శవాన్ని బంధువులకు అప్పగించారు. తీర అంత్యక్రియల సమయంలో అది తమది కాదని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు.
SLBC టన్నెల్లో మరో మృతదేహం దొరికింది. ప్రమాద ఘటనలో కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో డెడ్ బాడీని గుర్తించారు. బాడీ మొత్తం కుళ్లిపోయి, దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
భర్త మృత దేహం కోసం ఇద్దరు భార్యలు కొట్టుకునే ఘటన చిత్తూరులో జరిగింది. చిత్తూరుకి చెందిన డీఈ సుబ్రహ్మణ్యానికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అనారోగ్య సమస్యలు వచ్చి సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. దీంతో మొదటి భార్య, రెండో భార్య తమకు మృతదేహం కావాలని గొడవ పడ్డారు.
22 ఏళ్ళు క్రితం మిస్సయిన ఓ పర్వతారోహకుడి ఆచూకీ ఇప్పుడు లభించింది. అతను చనిపోయిన అతని మృతదేహం మాత్రం ఏ మాత్రం పాడవకుండా లభించింది. వేసుకున్న డ్రెస్ దగ్గరినుంచి.. ఆ వ్యక్తి శరీర భాగాలు అచ్చం అలానే ఉన్నాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే..
ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి.