Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది.
తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.
ఎస్సార్ నగర్లో ఓ కూతురు తన కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లి తలపై బాది అతి కిరాతకంగా హతమార్చింది. తల్లి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇంట్లో ఉన్న ఇనుపరాడుతో దాడిచేసి తల్లిని హతమార్చింది.
ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బుందులు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆ బాధలు భరించలేక ఓ తండ్రి ఘోరానికి పాల్పడ్డాడు. కన్న కూతురును చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలు సైతం తమ పిల్లల్ని పరాయివారు ముట్టుకుంటే సహించవు. అలాంటిది మాతృత్వానికే మచ్చతెచ్చేలా ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ప్రియుడు వెక్కిరించాడని బిడ్డను సరస్సులో పడేసి చంపేసింది. రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిందీ ఘోరం.
పాపని చూస్తే ఎవ్వరైనా అయ్యో పాపం అనాల్సిందే. ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న చిన్నారికి అదే చివరిగా మారింది. కేక్ కట్ చేసిన అంతలోనే వరదలు చిన్నారిని పొట్టన బెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక జంటకు పెను విషాదం ఎదురైంది.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఒక వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆమె ప్రియుడిని చంపి, వారి మృతదేహాలను బావిలో పడవేసి, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. నాందేడ్జిల్లా ఉమ్రి తాలూకాలోని గోలెగావ్లో ఈ దారుణం చోటు చేసుకుంది.