Dallas: అమెరికాలో మళ్ళీ కాల్పులు...ఈ సారి డాలస్ పురంలో..
అమెరికాలోనా డాలస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఇందులో దుండుగుడుతో సహా ఇద్దరు మృతి చెందారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ పోర్స్ మెంట్ కేంద్రం దగ్గరలో ఈ ఘటన జరిగింది.
అమెరికాలోనా డాలస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఇందులో దుండుగుడుతో సహా ఇద్దరు మృతి చెందారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ పోర్స్ మెంట్ కేంద్రం దగ్గరలో ఈ ఘటన జరిగింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో సాంకేతిక సమస్యలు రావడంతో డల్లాస్ సహా పలు ఎయిర్పోర్టులలో 1800 పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.
ఇటీవల డల్లాస్లో భారతీయుడు నాగమల్లయ్య(41) దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనతో అక్రమ వలసదారుల సమస్యపై ఆయన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. "అక్రమ వలసదారుల పట్ల మృదువుగా వ్యవహరించే రోజులు పోయాయి" అని ఆయన అన్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. డల్లాస్లో నివాసం ఉండే శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంట వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు.
అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్లోని మాసీ మాల్లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కాకముందే ఐసీసీ 2024లో నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టోర్నీ అమెరికా వేదికగా జరుగనున్నట్లు తెలిపింది. ఈ పొట్టి టోర్నీ అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో జరుగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.