తెలంగాణాలో అల్పపీడనం | Cyclone Alert To Telangana | Heavy Rains | IMD Alert | Weather Update | RTV
అమెరికాలోని మిస్సౌరి, కెంటకీ రాష్ట్రాల్లో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ విషాద ఘటనలో 21 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారగా.. ప్రస్తుతం ఆ వాయుగుండం బలహీనపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.