TS: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రెండు, మూడు జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. మరో 48 గంటలు ఇదే పరిస్థితి ఉంటుదన్న హెచ్చరికతో...అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.