CYBER SCAM: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!
సైబర్ స్కామర్లు కొత్త మోసానికి తెరతీశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సిమ్స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. అది గమనించిన ఆ వ్యాపారి పోలీసులను సంప్రదించారు. వెంటనే సైబర్ పోలీస్టీమ్ రూ.4.65 కోట్లను ఫ్రీజ్ చేసి నేరగాళ్లకు చిక్కకుండా ఆపగలిగింది.