Corn: ఈ ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు మొక్కజొన్న కంకికి దూరంగా ఉంటే బెటర్
మొక్కజొన్నలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు. అందుకే కిడ్నీ, మధుమేహ రోగులు మొక్కజొన్నకు దూరంగా ఉండాలి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్, అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.