Arvind Kejriwal : కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. కేజ్రీవాల్ కీలక ప్రకటన!
AAP జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవాలో వచ్చే (2027) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గోవాలో కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని, ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.