బయటపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దందా | Congress MLA scam exposed | Secret Camera | RTV
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. వెంటనే లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంటోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జూలై లోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ చివరివారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ ఎఫైర్ కమిటీ, క్రమ శిక్షణా కమిటీలకు సభ్యులు, చైర్మన్లు నియమించింది ఏఐసీసీ. రాష్ట్రంలో మొదటి సారి 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు.
పాక్ మాజీ మంత్రి ఫవాద్ అహ్మద్ హుస్సేన్ తలలేని మోదీ ఫొటో Xలో షేర్ చేశారు. ఆ పోస్ట్ను కాంగ్రెస్ ఉగ్రదాడిపై ఆల్ పార్టీ మీటింగ్ ప్రధాని రాలేదని ‘గాయబ్’ అని రీట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోందని బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ కామెంట్స్ చేశారు. దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధమైయిందన్నారు.
మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ లేఖ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఫేక్ లెటర్పై ఆరా తీస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.
తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ అధ్యక్షుడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రజలు పెట్టే శాపనార్థాలకు కుక్క చావు చస్తావ్ అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు.