Hyderabad: వారిపై కఠిన చర్యలు...కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్
రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో వారిపై తీసుకునే చర్యలపై చర్చించేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురిపై చర్యలకు సిద్ధమైంది.