BIG BREAKING : కవితకు బిగ్ షాక్..కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆదిలోనే బిగ్ షాక్ తగలనుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించిన 8మంది ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ కౌన్సెలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డి సమక్షం లో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
8 మంది కాంగ్రెస్ నేతలపై వేటు.. ఉత్తమ్ ఇలాకాలో అసలేం జరుగుతోంది?
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘించిన పలువురు నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ప్రకటించారు.
కాంగ్రెస్ MP శశి థరూర్ పార్టీ మార్పుపై క్లారిటీ.. అగ్రనేతలతో గంటన్నర భేటీ!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. గురువారం ఆయన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, నేత రాహుల్ గాంధీలతో పార్లమెంట్ హౌస్లో సుమారు 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
BIG BREAKING: కాంగ్రెస్లోకి కల్వకుంట్ల కవిత?
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారనుకున్నామా వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.
కాంగ్రెస్లో ఇక్కడ నేనే రాజు నేనే మంత్రి.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాటే శాసనమా!
కాంగ్రెస్ కంచుకోట నల్గొండా జిల్లాలో ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెట్టడం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిందే వేదం, చేసేదే శాసనంగా ఉందట.
Robert Vadra: ప్రియాంక గాంధే ప్రధాని కావాలి.. రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో ఎంపీల నుంచి కొత్త వాదన కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రియాంక గాంధీనే ప్రధాని కావాలని కోరారు. అంతేకాదు. ప్రియాంక గాంధీ భర్త వాద్రా రాబర్ట్ కూడా అదే మాటను తాజాగా సమర్దించారు.
Congress party: ఖర్గేకి షాక్.. ప్రియాంక గాంధీకి AICC పగ్గాలు!
కాంగ్రెస్ పార్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందా అనే చర్చ దేశ రాజకీయాల్లో జోరందుకున్నాయి. వరుస పరాజయాల మధ్య కాంగ్రెస్ భవిష్యత్ కనుమరుగైపోతుంది. మళ్లీ గాంధీ కుటుంబానినే పార్టీ నాయకత్వ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Local Body Elections: తొలివిడత ఎన్నికలకు అంతా రెడీ.. 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం ముగిసింది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
/rtv/media/media_files/2026/01/18/modi-2026-01-18-18-16-01.jpg)
/rtv/media/media_files/2026/02/14/fotojet-8-2026-02-14-18-15-45.jpg)
/rtv/media/media_files/2025/05/21/tAmPKwp0TdxzN6rk8Kyc.jpg)
/rtv/media/media_files/2025/05/13/OTovQcZT1whlOgzhCOJV.jpg)
/rtv/media/media_files/2026/01/06/fotojet-87-2026-01-06-17-34-57.jpg)
/rtv/media/media_files/2024/11/12/GEQo80NtVG28Q9oiFd7Z.jpg)
/rtv/media/media_files/2025/12/23/vadra-rabort-2025-12-23-20-30-19.jpg)
/rtv/media/media_files/2025/12/16/priyanka-gandhi-2025-12-16-13-06-32.jpg)
/rtv/media/media_files/2025/11/30/sarpanch-elections-2025-11-30-10-56-07.jpg)