BIG BREAKING: ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
తెలుగు కమెడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి సప్తగిరి తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.