ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్! ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసి తరువాత ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Chief Secretary: నూతన సీఎస్గా ఆయనే.. ఫైనల్ చేసిన సీఎం చంద్రబాబు! ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రేసులో సాయిప్రసాద్, విజయానంద్ పేర్లు వినిపించాయి. కానీ సీఎం చంద్రబాబు విజయానంద్ నియమకాన్ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. By Seetha Ram 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి ప్రధాని మోదీ.. రూ.85వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన! ప్రధాని మోదీ ఏపీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆయన జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వేజోన్ సహా రూ.85 వేల కోట్ల విలువైన అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ తదితర నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో మార్పులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఆన్ లైన్, ఆఫ్లైన్ విధానాల ద్వారా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాలెడ్జి సొసైటీ మన ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. By B Aravind 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు ఏపీలోని విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు దిగ్గజ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. అదే సమయంలో సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకుంది. By Seetha Ram 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన.. అలా చేయాల్సిందే! ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయాలన్నారు. నైతిక విలువలు పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు! ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. By Seetha Ram 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn