Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ పవర్ఫుల్ స్పీచ్.. దద్దరిల్లిన అమరావతి సభ
అమరావతి పునర్ నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం.. రాష్ట్రం, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసింది అన్నారు.