Chittoor: 30 సంవత్సరాల నుంచి పాములు కాటేస్తూనే ఉన్నాయి!
చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఏకంగా 30 సంవత్సరాల నుంచి వరుసగా పాములు కరుస్తున్నాయి. దీంతో ఆయన పది సంవత్సరాల క్రితం ఆయన సొంతూరు విడిచి బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ కూడా పాము కాటేయడంతో అక్కడి నుంచి తిరిగి మళ్లీ సొంతూరుకు వచ్చాడు.