Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
AP: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. రామకుప్పం (మం) పీఎం తాండలో ఏనుగులు దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు కన్నా నాయక్గా గుర్తించారు. ఏనుగుల దాడితో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.