CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్
విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్పోల్ను ప్రారంభించింది.
విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్పోల్ను ప్రారంభించింది.
వివాదాస్పద ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజాం రాజు కూడా ఆయనలా భూములు కట్టబెట్టలేదని సీరియస్ కామెంట్స్ చేసింది. భూదాన్ భూముల పరిరక్షణలో విఫలమయ్యారని గత బోర్డుతో సహా అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారని ట్రైనీ డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్..వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి తనను కేసులో ఇరికించాడని చెప్పాడు.
AP: జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి.
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణను చేపడుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కమిటీ విచారిస్తోంది. త్వరలోనే నిజాలు బయటపడనున్నాయి.
కోలకత్తా డాక్టర్ హత్య కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్కతా డాక్టర్ కేసును అప్పగించారు.
కోల్కతా ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ కళాశాల యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు తమ కూతురిపై తోటి విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ కూడా అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందజేయాలని పోలీసులను ఆదేశించింది.