Raja Singh: ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్ షాకు రాజాసింగ్ లేఖ..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో జరిగిన GST స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ స్కామ్లో వెయ్యి కోట్లకు పైగా అనినీతి జరిగిందని ఆరోపించారు.