• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్

విదేశాలకు పారిపోయిన నిందితులను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు  ఇంటర్‌పోల్‌ తీసుకుంటాయి. ఈ వ్యవహారాలను మరింత ఈజీ చేసేందుకు ఇప్పుడు సీబీఐ భారత్‌పోల్‌ను ప్రారంభించింది.

author-image
By Manogna alamuru 24 Dec 2024 | నవీకరించబడింది పై 24 Dec 2024 22:14 IST in నేషనల్ టాప్ స్టోరీస్
New Update
bharathpol

CBI Photograph: (Google)

Follow Us

ఇంటర్ పోల్...ఇంటర్నేషనల్ క్రిమినల్స్, భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దీనిని చూసుకుంటుంది. భారత్‌లోని నేరాల దర్యాప్తులు, నేరస్థుల సమాచారాన్ని ఇతర దేశాల ఇంటర్‌పోల్‌ విభాగాలతో సీబీఐ షేర్ చేస్తుంది. విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు రెడ్‌కార్నర్‌, ఆచూకీ లభించని వారికి ఎల్లో నోటీసులు, వ్యక్తుల గుర్తింపు, నివాసం వంటి సమాచారం కోసం బ్లూ నోటీసులు అవసరమవుతాయి.ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌, లేఖల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్‌పోల్‌ సాయంతో 2021 నుంచి 100 మంది వాంటెడ్‌ జాబితాలో ఉన్న నేరస్థులను భారత్‌కు తీసుకురాగా.. 2024లో 26 మందిని తీసుకువచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భారత్ పోల్..

అయితే ఈ ప్రక్రియ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు చాలా సమయం కూడా పట్టేస్తోంది. వీటిని ధిగమించడానికే సీబీఐ ఇప్పుడు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ వేదికు రూపొందించనుంది. దీనికి భారత్ పోల్ అని పేరు పెట్టింది. దీనివలన  ప్రాసెసింగ్‌ సమయం తగ్గడంతోపాటు ప్రతి కేసు అప్‌డేట్‌ను తేలికగా పర్యవేక్షించే వీలుంటుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇది ట్రయల్ మోడ్లో ఉంది. జనవరి 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. 

Also Read: నిలిచిపోయిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు ..తీవ్ర నిరాశలో ప్రయాణికులు

 

#latest-telugu-news #cbi #central
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

Advertisment
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by