భూదాన్ పోచంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది.