Karthik Reddy : హైడ్రాకు పోటీగా కోబ్రా.. కార్తీక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్ సమక్షంలోనే సీఎం రేవంత్పై కార్తీక్రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..కొత్తగా కోబ్రా తీసుకోస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా చేసిన భూములను కోబ్రాతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు కార్తీక్ రెడ్డి.