BIG BREAKING: బీఆర్ఎస్ MLAకు మహిళా కమిషన్ సమన్లు
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు పంపింది. మహిళా కార్పొరేటర్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మార్చి 27న కమిషన్ ముందు హాజరై కావాలని నోటీసులు ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు హనీమూన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.