Pahalgam Terror Attack: బరితెగించిన పాక్.. భారత్ బార్డర్‌లో వార్ డ్రిల్స్!

భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాక్ బార్డర్‌లో సైన్యాన్ని మోహరిస్తుంది. యుద్ధ సూచనలు ఎక్కువగా ఉండటంతో పాక్ బార్డర్‌లో వార్ డ్రిల్స్‌ చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
War Drills

War Drills

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ బార్డర్‌లో సైన్యాన్ని మోహరిస్తుంది. యుద్ధానికి పాక్ సై అంటుంది. ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కాల్పులకు పాల్పడుతుంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే సూచనలు ఎక్కువగా ఉండటంతో పాక్ సైన్యం బార్డర్‌లో వార్ డ్రిల్స్‌ చేస్తోంది. ఇలా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..

ఎల్వోసి దగ్గర కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యం..

ఇదిలా ఉండగా.. పహల్గామ్ దాడి జరిగి ఇప్పటికి దాదాపు వారం రోజులు గడిచింది. అప్పటి నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్డుతూనే ఉంది. ప్రతీరోజు బార్డర్ లో ఎక్కడో ఓ చోట కాల్పులును నిర్వహిస్తూనే ఉంది. ఒక పక్క యుద్ధం వద్దంటూ పాక్ ప్రధాని నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మరోవైపు వాళ్ళ ఆర్మీ మాత్రం కాల్పులు ఒప్పందాన్ని పక్కన పెట్టి మరీ దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నిన్న రాత్రి కూడా బార్డర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాకిస్తాన్. కుప్వారా, అఖ్నూర్ ఎల్వోసి వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే భారత్ ఈ కాల్పులను సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు