ప్రజాపాలన విజయోత్సవాలకు కేంద్రమంత్రులు.. పొన్నం ఆహ్వానం!
ప్రజాపాలన విజయోత్సవాలకు రావాలంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. దీనిపై కిషన్ రెడ్డి సానూకూలంగా స్పందించినట్లు సమాచారం.