Revanth Reddy : కిషన్ రెడ్డివల్లే తెలంగాణకు అన్యాయం-రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనపై చేసిన విమర్శలకు స్పందించిన కిషన్రెడ్డి తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని విసిరారు. కాగా ఆయనకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.