Telangana: ఆరు నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు.