Bihar Floor Test: బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష.. స్పీకర్ పదవి నుంచి ఆర్జేడీ నేత తొలగింపు
సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం.. నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత వేటు వేసింది. దీంతో బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది.