Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు
నేడు బిహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్ కుమార్ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. మరోవైపు స్పీకర్గా ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.