🔴Live News Updates: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అక్కినేని కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్పరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని. నాన్నగారికి వీరాభిమానైన ఆయన ఇన్నాళ్ల పాటు మా కుటుంబానికి ఒక మూలస్తంభంగా ఉన్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
కోల్కతా డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు. తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని తెలిపాడు.
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలి తీవ్రత పెరగడంతో అన్ని పభుత్వ, ప్రైవేట్, అంగన్వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి 15 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేశారు. తొలివిడతలో 38మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని పార్టీ భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు చేసింది. 50 మంది మొదటి లిస్టును రిలీజ్ చేసింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా టికెట్ల కేటాయింపు ఉంటుందంటున్నారు అగ్రనేతలు.
టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.