మాజీ టీమిండియా క్రికెటర్ కు బ్లడ్ క్యాన్సర్!
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న టీమ్ఇండియా మాజీ ఆటగాడు అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటీ రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. అన్షుమాన్ గైక్వాడ్కు తక్షణమే రూ.కోటి విడుదల చేయాలని (బీసీసీఐ) ని జై షా ఆదేశించారని.’ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది.