మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతాం.. బండి సంచలన కామెంట్స్!
మహారాష్ట్ర ఊపుతో తెలంగాణలో ఇక దుమ్మరేపుతామని బండి సంజయ్ అన్నారు. మోదీ అభివృద్ధి మంత్రమే మహారాష్ట్రలో పనిచేసిందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.