/rtv/media/media_files/gan0tEEwBfNhoQx4fKLo.jpg)
Tirumala Laddu Issue: ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల జంతువుల ఫ్యాట్ ఉపయోగిస్తారా...ఇది పద్ద మోసం.. క్షమించరాని నేర అంటూ అని ధ్వజమెత్తారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీ బోర్డ్ గొండితనం, నేరపూరిత స్వభావం ఇది అంటూ దుయబట్టారు. తాము ఇంతకు ముందే తిరుమలలో మిగతా మతస్థుల ఇన్వాల్వ్మెంట్ గురించి కంప్లైంట్ చేశామని అన్నారు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది వారిపనే అంటూ బండి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతోంది లాంటి అసలు నిజాలను బయటకు తీసుకురావాలని అన్నారు. తిరుమల పవిత్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
God will not forgive for this massive betrayal to Hindus.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 19, 2024
Animal fat being used in laddu is a deep betrayal of faith and trust to Hindus who pray to Tirumala Venkateshwara Swamy.
In the past, we raised concerns that allowing individuals from other communities & atheists as…
Also Read : తెలంగాణలో మూడు రోజులు పాటు వానలు..అలెర్ట్ ప్రకటించిన ఐఎండీ!