Drone Attack: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడులు..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఖమేనీ జీవితంలో ఇది మొదటి దాడి కాదు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం, అంటే 1981లో ఆయనపై ఒకసారి భయంకరమైన హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఖమేనీ సుప్రీం లీడర్ అవ్వడానికి 8 సంవత్సరాల ముందు ఆయనను చంపడానికి కుట్ర జరిగింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో హైదరాబాద్లోని పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయి. పురాని హవేలీలోని తంజీమ్ ఈ జాఫెరీ అనే సంస్థ ఖమేనీ మృతికి సంతాపంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు.
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ద్రవ్యోల్బణం,కరెన్సీ సంక్షోభానికి వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 62 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.