Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్తో వివాదం ఏంటీ ?
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
అణ్వాయుధాల ఒప్పందంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికా దాడులు చేస్తే మాత్రం అసలు వెనుకాడమని, తిరిగి ఎదురు దాడులు చేస్తామన్నారు. పెద్ద క్షిపణులు ఉన్నాయని తెలిపారు.
అణు ఒప్పందం పై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.తాజాగా దీని పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు.వారి చర్చలు సమస్యల పరిష్కార లక్ష్యంగా లేవని విమర్శించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీ మోజ్తాబా ఖమేనీని రహస్యంగా తన వారసుడుని నియమించినట్లు తెలుస్తోంది. ఆయాతుల్లా ఆరోగ్యం క్షీణించడంతో సెప్టెంబర్లోనే నియమించారట. టెహ్రాన్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం.
అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీఖమేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తోపాటు తమ మిత్రపక్షాలపై దాడులు చేస్తే కోలుకోలేని దెబ్బ కొడతామని హెచ్చరించారు. ఈ రెండు దేశాలు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇరాన్పై దాడి నేపథ్యంలో సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇరాన్కు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో చూపిస్తామని ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేయడంతో.. ఖమేనీ అకౌంట్ను ఎక్స్ సస్పెండ్ చేసింది.