Ap Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విచారణకు ఆదేశాలు!
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని నియమించింది. ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.