Road Ac*cident In East Godavari | ఘో*ర రోడ్డు ప్ర*మాదం.. స్పాట్ లో ఐదుగురు | Rangampeta | RTV
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లిలోని యర్రగుంట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీప హాస్పిటల్కు తరలించారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో వ్యాన్, బస్సు, లారీ మూడు ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. మరో వైపు చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును అమాంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దాదాపు 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.