తెల్లవారుజామునే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..Road Accident: తెల్లవారుజామునే ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..!!
ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బెళగావికి చెందిన భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాల్లోని కేవీపల్లి దగ్గర భక్తుల వాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
Translate this News: