NTR Vidya Sankalpam Scheme: ఏపీ డ్వాక్రా మహిళలకు రూ. లక్ష.. సర్కార్ కొత్త పథకం
AP సర్కార్ మరో కొత్త స్కీమ్కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. 35 పైసల వడ్డీకే స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది.