Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ తో వివాదాలు కోరుకోవడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
NTR Vidya Sankalpam Scheme: ఏపీ డ్వాక్రా మహిళలకు రూ. లక్ష.. సర్కార్ కొత్త పథకం
AP సర్కార్ మరో కొత్త స్కీమ్కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. 35 పైసల వడ్డీకే స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది.
BIG BREAKING: ఏపీలో మళ్లీ కరోనా రూల్స్.. సర్కార్ సంచలన ప్రకటన!
ప్రజలకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, విమానాశ్రయాల్లో COVID-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది.
డిఫెన్సె కు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. | AP Govt Good News To Indian Army | CM Chandrababu | RTV
AP Government: ఏపీకి చెందిన ఆర్మీ కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!
దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.
AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!
రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.
Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.
/rtv/media/media_files/2025/09/04/ap-govt-2025-09-04-16-41-57.jpg)
/rtv/media/media_files/2025/04/15/IMm5KYGdCjISbRgjAIYt.jpg)
/rtv/media/media_files/2025/06/08/JUs0SEHEYrGM9jBSVmgD.jpg)
/rtv/media/media_files/2025/05/22/pBXfAUJdv4zxyEGJXx0W.jpg)
/rtv/media/media_files/2025/04/26/Ji87wtGpsEGfSuTsJN7w.jpg)
/rtv/media/media_files/2025/04/26/ovRgcixBaK5FMwj9Alfz.jpg)
/rtv/media/media_files/2025/04/25/M9YUCLQoJozV0z0NbQsa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)