AP Crime: కర్నూలులో దారుణం.. తల్లిని చంపిన కసాయి కొడుకు
కర్నూలు జిల్లా బుధవార్పేటలో కన్నతల్లిని తాగుబోతు కొడుకు అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతురాలిని యల్లమ్మగా.. నిందితుడిని ఆమె కొడుకు జమ్మన్నగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.