AP Crime: చిత్తూరులో దారుణం.. మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారయత్నం
చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న నగరవనం పార్క్కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.