Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.