AP Crime: తూర్పు గోదావరి జిల్లాలో దారుణ హ*త్య
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వంట మాస్టర్ వలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వైయస్సార్ కాలనీకి చెందిన ఓ యువకుడు వలిపై గతంలో పోలీస్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసు నేపథ్యంలోనే హత్య చేసినట్లు తెలుస్తోంది.