పుష్ప-2కు భారీ నష్టం | Huge Loss To Pushpa 2 Movie | Allu Arjun | Sukumar | Rashmika Mandhana | RTV
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
అల్లు అర్జున్ 'పుష్ప2' లో యానిమల్ విలన్ కూడా భాగం కానున్నారు. తాజాగా తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో పంచుకున్నారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్, ఫహాద్ ఫాజిల్ తోపాటు ‘యానిమల్’ ఫేమ్ సౌరభ్ సచ్దేవ కనిపించారు.
అల్లు అర్జున్ ను కలిసేందుకు ఓ వీరాభిమాని ఉత్తర ప్రదేశ్ నుంచి ఏకంగా 1600 కి.మీ సైకిల్పై హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన బన్నీ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమని...ఆ తరువాతే విందులూ–వినోదాలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. 58 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయమని బన్నీపై ప్రశంసలు కురిపించారు.
'పుష్ప2' రిలీజ్ డేట్ మరోసారి మారినట్టు ఓ న్యూస్ బయటికొచ్చింది. డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక్కరోజు ముందుకి రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'పుష్ప 2' మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ పని అయిపోయి లాక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలుపుతూ.. లాక్డ్ & లోడెడ్ అంటూ కొత్త పోస్టర్ను కూడా పంచుకున్నారు.