Air Pollution: భారతదేశంలో లక్షలమంది ప్రాణాలు తీసిన మహమ్మారి ఇదే..!
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదికలో భారతదేశంలోని 10 నగరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 33 వేల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది.
లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదికలో భారతదేశంలోని 10 నగరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 33 వేల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది.
ఆరేళ్ళ క్రితం వరకూ చైనాలో 75 నగరాలు కాలుష్య నగరాలు కాగా, భారత్ లో 17 మాత్రమే కాలుష్య నగరాలు. ఇప్పుడు చైనాలో 16 మాత్రమే కాలుష్య నగరాలు.. భారత్ లో ఈ సంఖ్య 100కు చేరుకుంది. వాహనాలు - బొగ్గు విద్యుత్ ప్లాంట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా చైనా పరిస్థితిని మార్చుకుంది
వాయు కాలుష్యం కారణంగా మన దేశంలో ఏటా 2.18 మిలియన్ల మంది మరణిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం మన శాస్త్రవేత్తలు.. ప్రజలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల్లో చైనా తరువాత భారత్ ఉందని ఆ అధ్యయనం తేల్చింది.
కొన్ని రోజులుగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వర్షం కురిసి కాస్త ఉపశమానాన్ని ఇచ్చింది. ఇప్పటికే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదిస్తే ఈ నెల 20 న కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు.
ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.
వాయుకాలుష్యం క్యాన్సర్కు దారితీస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.