Rahul Gandhi: ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. రాహుల్గాంధీ ఫైర్
కుల గణనతో దేశంలో దళితులు, గిరిజనులు, ఓబీసీల సంఖ్య తేలుతుందని మరోసారి రాహుల్గాంధీ అన్నారు. గుజరాత్లోని ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ టారిఫ్లు వేస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విమర్శించారు.