Drishyam 3: అక్టోబర్ లో పట్టాలెక్కనున్న 'దృశ్యం 3' .. మోహన్ లాల్ అదిరే అప్డేట్!
నటుడు మోహన్ లాల్ 'దృశ్యం 3' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ నుంచి సినిమాను షూటింగ్ ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నటుడు మోహన్ లాల్ ఇన్స్టా వేదికగా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.