కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి స్పష్టమైంది.. ఇక ఎవరి వాటా ఎంతో తేలాలి: TPCC
హరీశ్ రావు, సంతోష్ రావులే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వార్థానికి వాడుకున్నారని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి జరిగిందని తేలింది.. ఇక ఎవరి వాటా ఎంత అనేది తేలాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.