ఇల్లా.. ఇంద్రభవనమా.. | AP Deputy CM Pawan Kalyan New House In Amaravati | Janasena | RTV
AP Politics: జనసేన Vs టీడీపీ.. ఆ పదవికోసం రెండు వర్గాల మధ్య భగ్గుమన్న విభేధాలు!
విశాఖలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి వెళ్లిపోగా ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
BIG BREAKING: కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులు.. పహల్గామ్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు!
మత ప్రాతిపదికన 25 మందిని ఉగ్రవాదులు చంపినా కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్లో ఉంటూ పాక్ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారని మండిపడ్డారు.
AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ...ఏ పార్టీకి ఎన్నంటే….
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల కార్యకర్తలకు పలు నామినేటెడ్ పోస్టులను కట్టబెడుతోంది. తాజాగా 10 జిల్లాలకు సహకార బ్యాంక్, సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దట్ ఈజ్ పవన్.. | Pithapuram Varma Comments On Deputy CM Pawan Kalyan | CM Chandrababu | RTV
Janasena: జనసేనలో భగ్గుమన్న విభేదాలు.. తలలు పగిలేలా కొట్టుకున్న నేతలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడు తొలేటి ఉమపై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడిచేశాడు. ఈ దాడిలో ఉమ,అతని భార్య గాయపడ్డారు. పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్లో జరిగిన వాగ్వాదమే దీనికి కారణమని తెలుస్తోంది.
TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య రచ్చ మొదలైంది. జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు రెండో రోజు పిఠాపురం నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన అడుగడుగున ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు.
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన..ఏ పార్టీకి ఎన్నంటే ?
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు కొనసాగుతోన్నాయి. తాజాగా 38 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది.అందులో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు ఈ పోస్టులు కట్టబెట్టింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ ఛైర్మన్లను ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.