Ashwin: హిందీ లాంగ్వేజ్పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ లాంగ్వేజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదని, కేవలం అధికార భాష అన్నాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరై.. తన మాటల కారణంగా అశ్విన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందీ లాంగ్వేజ్పై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు. ఏ భాషలో మీరు నా ప్రసంగాన్ని వినాలని అనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. ఫస్ట్ ఇంగ్లీషులో వింటారా అని అడిగితే స్పందన సరిగ్గా రాలేదు. ఆ తర్వాత తమిళంలో అని అడిగితే అందరూ అవును అని సమాధానం ఇచ్చారు.
'' Hindi is not a National Language, It's a official Language.''
చివరికి హిందీలో మాట్లాడాలా అని అడిగితే విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదని, కేవలం అధికారిక భాష మాత్రమేనని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అశ్విన్ మాటలను తప్పు పడుతుంటే.. మరికొందరు అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు.
Ashwin: హిందీ లాంగ్వేజ్పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ లాంగ్వేజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదని, కేవలం అధికార భాష అన్నాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరై.. తన మాటల కారణంగా అశ్విన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందీ లాంగ్వేజ్పై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే
ఇంతకీ ఏం జరిగిందంటే?
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు. ఏ భాషలో మీరు నా ప్రసంగాన్ని వినాలని అనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. ఫస్ట్ ఇంగ్లీషులో వింటారా అని అడిగితే స్పందన సరిగ్గా రాలేదు. ఆ తర్వాత తమిళంలో అని అడిగితే అందరూ అవును అని సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !
చివరికి హిందీలో మాట్లాడాలా అని అడిగితే విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదని, కేవలం అధికారిక భాష మాత్రమేనని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అశ్విన్ మాటలను తప్పు పడుతుంటే.. మరికొందరు అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..