Karun Nair: నా ఇన్నింగ్స్కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్మెన్ సంచలన కామెంట్స్!
ముంబైతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు.
ముంబైతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు.
Making an IMPACT with INTENT 👊
Karun Nair takes on Jasprit Bumrah to reach his #TATAIPL FIFTY after 7⃣ years 💙
ఈ మేరకు ముంబైతో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్ ఆరంభంనుంచే అదరగొట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్టు 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ విజయం ఖాయంగానే కనిపించింది. కానీ చివర్లో వరుస వికెట్లుపడటంతో ఓటమిపాలైంది. దీంతో గెలుపువాకిట నిలిచిన మ్యాచ్ ముంబై లాగేసుకోవడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కరణ్.. ‘నా ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పినా పెద్దగా ఉపయోగం లేదు. అద్భుత ప్రదర్శన చేసినా ఓటమి బాధించింది. ముఖ్యంగా నా ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయింది. ఓడినప్పుడు ఎంత గొప్ప ఇన్నింగ్స్ అయినా వేస్ట్. అవకాశం వచ్చినా ప్రతిసారి నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటున్నా. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కాబట్టి నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టాను. అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్ పరంగా హ్యాపీగానే ఉన్నా. విజయం దక్కితే మరితం సంతోషంగా ఉండేది' అంటూ చెప్పుకొచ్చాడు.
Karun Nair: నా ఇన్నింగ్స్కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్మెన్ సంచలన కామెంట్స్!
ముంబైతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు.
Delhi batsman Karan Nair sensational comments
ముంబైతో జరిగిన మ్యాచ్లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు.
Also Read : మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..
ఆరంభంనుంచే అటాక్..
ఈ మేరకు ముంబైతో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్ ఆరంభంనుంచే అదరగొట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్టు 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ విజయం ఖాయంగానే కనిపించింది. కానీ చివర్లో వరుస వికెట్లుపడటంతో ఓటమిపాలైంది. దీంతో గెలుపువాకిట నిలిచిన మ్యాచ్ ముంబై లాగేసుకోవడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు.
Also Read : వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ
Also Read : 'జాగ్రత్త.. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కరణ్.. ‘నా ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పినా పెద్దగా ఉపయోగం లేదు. అద్భుత ప్రదర్శన చేసినా ఓటమి బాధించింది. ముఖ్యంగా నా ఇన్నింగ్స్కు విలువలేకుండా పోయింది. ఓడినప్పుడు ఎంత గొప్ప ఇన్నింగ్స్ అయినా వేస్ట్. అవకాశం వచ్చినా ప్రతిసారి నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటున్నా. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కాబట్టి నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టాను. అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్ పరంగా హ్యాపీగానే ఉన్నా. విజయం దక్కితే మరితం సంతోషంగా ఉండేది' అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : రాజగోపాల్ రెడ్డి బాటలో మరో ఎమ్మెల్యే.. నాకే మంత్రి పదవి రాకుంటే.. వీడియో వైరల్!
today telugu news | telugu-news | IPL 2025 | mi-vs-dc | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news
Chhattisgarh : ఛత్తీస్గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్..బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Rohit-Kohli : టీమిండియాకు బిగ్ షాక్..వన్డే ఫార్మాట్ కు రోకో రిటైర్ మెంట్!
టీ20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలోనే వన్టేలకు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Cricket: కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీకి రూ.5.41 లక్షలు
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Sourav Ganguly: భారత క్రికెట్ ను ఎవరూ ఆపలేరు..సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సీరీస్ సమం చేసిన సందర్భంగా సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, ఎవరూ ఆపలేరని కామెంట్ చేశారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Cricket: వర్క్ లోడ్ సాకు ఇక చెల్లదు..బీసీసీఐ కొత్త నిర్ణయం
ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాాపడుతోంది.Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
IND Vs ENG: మ్యాచ్లో ఆ ఆటగాడిని మిస్ అయ్యాను - సిరాజ్ ఎమోషనల్
ఓవల్ టెస్టులో భారత్ విజయం తర్వాత మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. బుమ్రా లేకపోవడంపై స్పందిస్తూ "ఈ విజయం ప్రత్యేకమైంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
Rain Alert : 13 నుంచి మరింత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి
Asif Munir: భారత్కు అణుబాంబు బెదిరింపు.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన హెచ్చరిక
BIG BREAKING: డేంజర్ లో మరో ఎయిర్ ఇండియా ఫ్లైట్.. విమానంలో కాంగ్రెస్ అగ్రనేత!
Earth Quake: టర్కీలో భారీ భూకంపం..29 మందికి తీవ్ర గాయాలు
Fake Police Station: ఫేక్ పోలీస్ స్టేషన్తో మోసం.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న కేటుగాళ్లు