Actress Roja: కాణిపాకం వినాయక గుడిలో రోజా ప్రత్యేక పూజలు! ఫొటోలు ఇక్కడ చూడండి
నటి రోజా కాణిపాకం స్వయంభు విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి రోజా కాణిపాకం స్వయంభు విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రోజా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలుపు ఖరారైంది.
తెలంగాణలో సీఎం మార్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ఇన్ఛార్జ్ ను మార్చిందన్నారు. నెక్స్ట్ సీఎం రేవంత్ ను మార్చనుందని జోస్యం చెప్పారు.
కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కు వారు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ కాంగ్రెస్ కీలక నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలిశారు. తనకు MLCగా అవకాశం దక్కేందుకు సహకరించాలని ఆ ఇరువురు అగ్రనేతలకు అద్దంకి రిక్వెస్ట్ చేసినట్లు చర్చ సాగుతోంది.
తెలంగాణ సీపీఐ కీలక నేతలు ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని నేతలు కోరినట్లు తెలుస్తోంది.
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.