/rtv/media/media_files/2025/03/04/roja-at-kanipakam-temple-690494.jpg)
నటి, ఎక్స్ మినిస్టర్ రోజా కాణిపాకం సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు.
/rtv/media/media_files/2025/03/04/roja-seeking-blessings-989741.jpg)
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/03/04/roja-at-kanipakam-711643.jpg)
ఇందుకు సంబంధించిన ఫొటోలను రోజా స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/03/04/heroine-roja-at-kanipakam-temple-791194.jpg)
మాజీ కాణిపాక చైర్మన్ మోహన్ రెడ్డి గారు, పాక్స్ ఎక్స్ - ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి, శ్రీ హరి రెడ్డి, నగరి రూరల్ ఎక్స్ కన్వీనర్ తదితరులు రోజాతో పూజలో పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/03/04/heroine-roja-885247.jpg)
ఆ తర్వాత రోజా నాయకులు, అభిమానులతో కలిసి ఆలయం ముందు ఫొటోలు దిగారు.
/rtv/media/media_files/2025/03/04/roja-selvamani-at-kanipakam-506676.jpg)
గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా పాలిటిక్స్ లో అంత యాక్టీవ్ గా కనిపించడం లేదు. అప్పుడప్పుడు తెరపైకి వస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/04/roja-at-temple-kanipakam-849510.jpg)
ఎన్నికల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోజా తిరిగి టీవీ షోలకు ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఓ షోలో పాల్గొన్నారు.