పాకిస్తాన్ బోర్డు అనవసరమైన చిక్కులను నెత్తిన వేసుకుంది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ కు వచ్చిన పాక్ బోర్డ్ అధికారులు ఆరోపనలను ఎదుర్కొంటున్నారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు రూల్స్ ను అతిక్రమించారని చెబుతున్నారు. ఐసీసీ కోడ్ ప్రకారం మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు క్యాసినోవాలకు వెళ్ళడం, గ్యాంబ్లింగ్ చేయడం, ఆడడం నిషిద్ధం. కానీ అధికారులు ఇద్దరూ క్యాసినోవాకు వెళ్ళడమే కాకుండా గ్యాంబ్లింగ్ కూడా ఆడారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్….క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు
పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Translate this News: