IPL 2025: ఐపీఎల్ ఫైనల్, ప్లే ఆఫ్స్ వేదికలు మార్చిన బీసీసీఐ!
ఐపీఎల్ 2025లో కొన్ని మ్యాచ్ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైనల్, క్వాలిఫైయర్ 2ను అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అలాగే క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లు న్యూ చంఢీఘర్లో నిర్వహించనున్నారు.