Shubman Gill : శుభ్మన్ గిల్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు
తాజాగా మాంచెస్టర్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్గా తన మొదటి టెస్ట్ సిరీస్లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
తాజాగా మాంచెస్టర్లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్గా తన మొదటి టెస్ట్ సిరీస్లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది. అయినప్పటికీ అతను రెండో రోజు ఆటలో బ్యాటింగ్కు వచ్చి కీలకమైన అర్ధ సెంచరీ (54 పరుగులు) చేశాడు.
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు వెళ్లిన పంత్.. తిరిగి కుంటుకుంటూ క్రీజులోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇదే నెలలో కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షెడ్కూల్ రిలీజ్ చేసింది.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు పంత్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే, క్రిస్ వోక్స్ వేసిన బంతి అతని కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది.
అండర్సన్-తెందూల్కర్ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
ఇంగ్లాండ్తో నాలుగోటెస్టుకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్లో బౌలింగ్ చేస్తుండగా చేతివేలికి గాయమైంది. దీంతో అతని టెస్టు అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. బుమ్రాకు విశ్రాంతిస్తే అర్ష్దీప్కు అవకాశం లభించే అవకాశం ఉంది.
భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్లోని సూరిలో ఆస్తి వివాదం కారణంగా దలియా ఖాతూన్పై దాడి చేశారని ఫిర్యాదు నమోదైంది. దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.