/rtv/media/media_files/2025/05/06/k6P0JYFKIdqmmOuPF5RS.jpg)
Parliamnetary Panel
పహల్గాం దాడి తర్వాత కేంద్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. దేశానికి సంబంధించిన ఎలాంటి వ్యతిరేక చర్యలనూ ప్రోత్సహించాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది అని చెబుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగా భద్రతా చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశంలోని మీడియా, సోషల్ మీడియాల మీద కూడా ఆంక్షలు విధిస్తోంది. ఇంతకు ముందు మీడియా, సోషల్ మీడియాల్లో యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేయోద్దని చెప్పింది. ఇప్పుడు తాజాగా మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది.
Also Read : అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవాలు....చీఫ్ గెస్ట్ ఎవరంటే?
Also Read : ఎర్రకోట మాదే.. ఇప్పించాలంటూ సుప్రీంలో మహిళ పిటిషన్!
సోషల్ మీడియా, ఇన్ల్ఫుయెన్సర్స్..
ప్రుస్తుత పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్న నేపథ్యంలో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు, ఇన్ల్ఫుయెన్సర్స్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతల వేళ కొన్ని ప్లాట్ ఫామ్స్ హింసను ప్రేరేపిస్తున్నాయని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వాటిపై నిషేధం విధించాలని కేంద్ర ఐటీ శాఖకు సూచించింది.
today-latest-news-in-telugu | parliament | Social Media | finfluencer
Also Read : António Guterres : ఇండియా, పాక్ వార్... ఐక్యరాజ్యసమితి సంచలన ప్రకటన!
Also Read : మిస్ వరల్డ్ పోటీలు..మన దేశం నుంచి పాల్గొనే అందాల భామ ఎవరంటే?